ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు కేసు దర్యాప్తు చేస్తున్న - ఎస్సై దీకొండ రమేష్
కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : రెబ్బెన క్రైం రెబ్బెన మండలంలోని గ్రామా సమీపంలోని రహదారి పై ఆదివారం రాత్రి ప్రమాదం లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఆసిఫాబాద్ పట్టణంలోని బ్రహ్మణవాడకు చెందిన జంజిర్ల తిరుపతి,  ఆయన సతీమణి మమత,  కుమారుడు ప్రచీత్,  కుమార్తె ప్రకర్షాలు కాగజ్ నగర్ మండలం ఈజ్ గాం ఆలయంలో మల్లన…
చింతగూడ (కోయవాగు) వంతెన పనులు ప్రారంభం
కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : కాగజ్ నగర్ గ్రామీణ సాంకేతిక నిధులు కొరత తదితర కారణాలతో నిలిచిన చింతగూడ కోయవాగు వంతెన పనులు పునఃప్రారంభమాయ్యాయి. టయూఎఫ్ ఐడీసీ కింద రూ 4.50 కోట్లతో చింతగూడ కోయవాగు వంతెన నిర్మాణానికి మంజూరు కాగా 2018 ఆగస్టు 2న మంత్రి కేటీఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.  పిల్ల…
రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా - పసల బాలరాజు
రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో 1991వ సంవత్సరం లో ఎస్సై గా డిపార్ట్మెంట్ లోకి వచ్చిన పసల బాలరాజు ఎస్సై గా, ఇన్స్పెక్టర్ గా మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ గా వివిధ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించి , డిఎస్పీ గా పదోన్నతి పై అసిఫాబాద్ లో  కొంతకాలం సేవలు అందించి, అక్కడి నుండి బదిలీ పై తెలంగాణ…
ప్యాసింజర్ రైళ్ల నుండి ఎక్స్ ప్రెస్ రైళ్ళుగా మార్చిన - దక్షిణ మధ్య రైల్వే శాఖ
కుమరంభీ‌మ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : ఇంతక ముందు ప్యాసింజర్ రైలుగా ఉండే మూడు రైళ్లను ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చిన దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఎంతోకాలంగా సిర్పూర్ మీదిగా వెళ్లే రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్ మరియు అజ్ని ప్యాసింజర్లని ఎక్స్ ప్రెస్ రైళ్ళుగా మారుస్తున్నట్టు దక్షణ మధ్య రైల్వే శా…
దసరా పండుగ సందర్భంగా కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ చేసిన - డీఎస్పీ బి ఎల్ యన్ స్వామి..
కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : కాగజ్ నగర్ పట్టణం లోని ఆదివారం కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా పండుగ సందర్భంగా ఆవరణలో తుపాకీ ఆయుధాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనంతరం. కాగజ్ నగర్ డీఎస్పీ బి ఎల్ యన్ స్వామి పోలీస్ శాఖ ప్రజారక్షణ ఏళ్ల వెళ్ల ఉంటూ పోలీసు రక్షణ బాట ఈ కార్యక్రమంలో కాగజ్ నగ…
బెజ్జూరు అంబేద్కర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన - సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప..
కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : బెజ్జూరు మండలం లోని అంబేద్కర్ కాలనీలో నూతన నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ఆదివారం సిర్పూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార…